యూపీలో 308 క‌రోనా పాజిటివ్ కేసులు..
ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లో ఇప్ప‌టివ‌ర‌కు 308 క‌రోనా (కోవిడ్‌-19) పాజిటివ్ కేసులు న‌మోదైన‌ట్లు ఆ రాష్ట్ర సీఎ యోగి ఆదిత్య‌నాథ్ వెల్ల‌డించారు. సీఎం యోగి ఆదిత్య‌నాథ్ మీడియాతో మాట్లాడుతూ..మొత్తం 308 క‌రోనా పాజిటివ్ కేసులుండ‌గా...వీరిలో త‌బ్లిఘి జమాత్ (మ‌ర్కజ్ ప్రార్థ‌న‌లు) నుంచి వ‌చ్చిన వారు 106 మంది ఉన్నార‌ని …
దేశవ్యాప్తంగా 137 కరోనా కేసులు నమోదు
భారత్‌లో కరోనా వైరస్‌ ఉద్ధృతంగా వ్యాపిస్తుండటంతో కోవిడ్‌-19 పాజిటివ్‌ కేసుల సంఖ్య  పెరుగుతోంది. తాజాగా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించిన వివరాల ప్రకారం.. మంగళవారం సాయంత్రం వరకు దేశవ్యాప్తంగా కరోనా  పాజిటివ్‌ కేసుల సంఖ్య 137కు చేరింది. భారత్‌లో అత్యధికంగా మహారాష్ట్రలో 39 కేసులు నమోదు కాగా..అందు…
క‌రోనా వైర‌స్ వ్యాప్తి నివార‌ణ‌కు టీటీడీ విస్తృత ఏర్పాట్లు
తిరుమ‌ల‌లో క‌రోనా వైర‌స్ వ్యాప్తి నివార‌ణ‌కు టీటీడీ  ఈవో శ్రీ అనిల్‌కుమార్ ఆదేశాల మేర‌కు అద‌న‌పు ఈవో శ్రీ ఏ.వి.ధ‌ర్మారెడ్డి పర్యవేక్షణలో టీటీడీ లోని అన్ని విభాగాలు ప‌టిష్ట చ‌ర్యలు చేప‌ట్టింది.  ఇందులో భాగంగా  టైంస్లాట్ టోకెన్లు ద్వారా శ్రీ‌వారి ద‌ర్శనం ఏర్పాట్లు చేశారు.  శ్రీ‌వారి ద‌ర్శనానికి విచ్చ…
20 ల‌క్ష‌ల రైతుల‌కు సోలార్ పంపులు : నిర్మ‌ల
రైతుల ఆదాయాన్ని 2022 క‌ల్లా రెట్టింపు చేయాల‌ని కేంద్ర ప్ర‌భుత్వం క‌ట్టుబ‌డి ఉంద‌ని ఆర్థిక మంత్రి  నిర్మ‌లా సీతారామ‌న్  తెలిపారు.  లోక్‌స‌భ‌లో మాట్లాడుతూ.. 2020 బ‌డ్జెట్ ప్ర‌జ‌ల ఆదాయాన్ని పెంచ‌నున్న‌ట్లు చెప్పారు.  దీంతో ప్ర‌జ‌ల కొనుగోలు శ‌క్తి కూడా పెర‌గ‌నున్న‌ట్లు తెలిపారు.  వ్య‌వ‌సాయ ఉత్ప‌త్తుల…
వాట్సాప్‌ మరో మైలు రాయి.. ప్రపంచ వ్యాప్తంగా 200 కోట్ల యూజర్లు..
ప్రముఖ ఇన్‌స్టంట్‌ మెసేజింగ్‌ యాప్‌ వాట్సాప్‌ మరో మైలు రాయికి చేరుకుంది. ప్రపంచ వ్యాప్తంగా ఆ యాప్‌ను వాడుతున్న యూజర్ల సంఖ్య ప్రస్తుతం 200 కోట్లకు చేరుకుంది. 2017 జూలైలో వాట్సాప్‌ యూజర్ల సంఖ్య 100 కోట్లకు చేరుకోగా, మరో 100 కోట్లకు కేవలం రెండున్నరేళ్లు పట్టడం విశేషం. ఇక ఈ మైలురాయికి చేరుకున్న సందర్భం…
పార్లమెంట్ ను కుదిపేస్తున్న దిశ హత్యా ఘటన
పార్లమెంట్ ను కుదిపేస్తున్న దిశ హత్యా ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ హత్యాచార ఘటన పై పార్లమెంట్ లో వాడి వేడి చర్చ జరుగుతుంది. ఉభయ సభల్లో వివిధ పార్టీలకు చెందిన ఎంపీ లు బాధితురాలకి న్యాయం చేయాలని కోరారు. అందులో భాగంగా లోక్ సభలో తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగా…
Image